Jan 26
నిన్న ,అనగా 24-1-2009 లో వచ్చిన వార్త పై కామెంట్ ” ఓటడగ వచ్చే చంద్రబాబుకు లేకపోయినా మాకు సిగ్గుందని చెప్పండి ” చిత్తురు జిల్లా కలిచెర్ల సభలో ప్రజలకు వైఎస్ పిలుపు. అంటే వైఎస్ ఉద్దేశం , చంద్రబాబుకు ఓటు వేసే వారందరికి సిగ్గులేదు అని అర్ధమేకదా .
అలా అని వైఎస్ ప్రజలను తిడుతున్నట్టా , బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టా . ఈ విషయం ఈ ఎలక్షన్లకేనా గత 1999 ఎలక్షన్లకు కూడా వర్తిస్తుందా .
అంటే గత ఎలక్షన్లలో ఓటు వేసిన వారందరికీ సిగ్గు లేదు అని తిడుతున్నట్టే కదా .
ఈ విషయమై వైఎస్ వివరణ ఇస్తే బాగుంటుంది కదా.